ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్దం సభకు భారీగా తరలిరండి: మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 07:46 PM

రాప్తాడులో ఈ‌‌ నెల 18 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే సిద్దం సభకు ఉమ్మడి జిల్లా నుండి వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చి సిద్ధం సభను విజయవంతం చేయాలని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. మంగళవారం పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa