ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విధులపై ప్రత్యేక దృష్టి సారించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 07:50 PM

సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించడం కోసం నోడల్ అధికారులు, ఏఎల్ఎంటీలు వారికి కేటాయించిన విధులపై ప్రత్యేక దృష్టి సారించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా నోడల్ అధికారులు, ఏఎల్ఎంటీలకు శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ శిక్షణలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa