ఉల్లి ఎగుమతులపై నిషేధం వచ్చేనెలాఖరు వరకు కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉల్లి ధరల్ని నియంత్రించేందకు గత ఏడాది డిసెంబర్లో వాటి ఎగుమతిని కేంద్రం బ్యాన్ చేసింది.
అయితే నిషేధాన్ని ఎత్తివేయనున్నట్లు పుకార్లు రావడంతో పలుచోట్ల అమాంతంగా ఉల్లి ధరలు పెరిగాయి. ఈ క్రమంలో కేంద్రం మరోసారి స్పష్టతనిస్తూ, రబీ సీజన్లో దిగుబడి తగ్గడంతో ఖరీఫ్ వరకు కొరత ఉండొచ్చని అంచనా..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa