ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెంగళూరు నీటి అవసరాలను తీర్చేందుకు పరిష్కారం ఉంది : సీఎం సిద్ధరామయ్య

national |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 10:28 PM

జూన్ నెలాఖరు వరకు బెంగళూరు నీటి అవసరాలను తీర్చేందుకు పరిష్కారం ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. కావేరీ, కబినీ నదుల్లో నగరానికి కావాల్సిన నీటిని ప్రభుత్వం నిల్వ చేసిందని ప్రకటించారు. నగరానికి ప్రతిరోజూ దాదాపు 2600 మిలియన్ లీటర్ల నీరు అవసరమని, ఈ నీటి కొరతను తీర్చేందుకు సరిపడా నీరు ఉందన్నారు. చుట్టుపక్కల మొత్తం 110 గ్రామాలకు నీరు అందిస్తామని వెల్లడించారు.


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa