మన దేశంలో సిక్కిం రాష్ట్రానికి ఇప్పటి వరకు రైల్వే సేవలు లేవంటే మీరు నమ్మగలరా.! మీరు ఇది నమ్మాల్సిందే. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు
ఆ రాష్ట్రంలో రైల్వే సేవలు లేకపోవటం గమనార్హం అనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్రంలో రైల్వే సేవలకు గత ఏడాది డిసెంబర్ లో శ్రీకారం చుట్టడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa