ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓడ ఢీకొన్న ప్రమాదంలో కూలిన బ్రిడ్జి....ఓడలో 22 మంది భారతీయ సిబ్బంది

national |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 10:12 PM

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఓడ ఢీకొన్న ప్రమాదంలో ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ నౌకలోని సిబ్బంది అంతా భారతీయులేనని తేలింది. మొత్తం 22 మంది ఉన్నట్లు అమెరికా పోలీసులు ధృవీకరించారు. సింగపూర్ జెండాతో కూడిన ఓడ బాల్టిమోర్ నుంచి కొలంబోకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, వంతెన ఘటనపై అమెరికా పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది ఉగ్రవాదుల దాడిగా అనుమానిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa