హిందూపురం వ్యవసాయ మార్కెట్లో క్వింటా చింతపండు గరిష్టంగా రూ. 22 వేలు పలికింది. మార్కెట్కు గురువారం 2, 311 క్వింటాళ్ల సరుకు రాగా, ఈ-నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో కరిపులి రకం గరిష్టంగా రూ. 22 వేలు, కనిష్టంగా రూ. 9 వేలు అలాగే ఫ్లవర్ రకం చింతపండు క్వింటా గరిష్టంగా రూ. 8 వేలు, కనిష్టంగా రూ. 6 వేలు, సగటున రూ. 4 వేల ప్రకారం విక్రయాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa