ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించిన సీఐ సోమయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 12, 2024, 05:14 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో శుక్రవారం కేంద్ర బలగాలతో అర్బన్ సీఐ సోమయ్య కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు పోలింగ్ జరుగుతున్న సమయంలో స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో శాంతి భద్రతలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సిఐ సోమయ్య ప్రజలను హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa