ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్లు వేసిన ఎమ్మెల్యే ఏలూరి- తనయుడు దివ్యేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 02:07 PM

పర్చూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు, ఆయన కుమారుడు దివ్యేష్ సోమవారం మార్టూరు మండలం ఇసుకదర్శిలోని 44వ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారు క్యూలో నిలబడి తమవంతు రాగానే ఓటు వేశారు. తదుపరి ప్రజలకు అభివాదం చేస్తూ వారు నిష్క్రమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa