ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపిన అవంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 15, 2024, 04:14 PM

భీమిలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి. శ్రీనివాసరావు మంగళవారం రాత్రి పీఎం పాలెం పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు సోమవారం జరిగిన ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం.సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa