పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తామని ధర్మవరం ఎంఈఓ-2 గోపాల్ నాయక్ తెలిపారు. ధర్మవరం పట్ట ణంలోని ఎమ్మార్పీకి చేరిన పుస్తకాలను ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన పాఠ శాలలు పునఃప్రారంభ మవుతాయన్నారు. ఇప్పటికి 1 నుంచి 7వ తరగతి వరకు 21వేల పాఠ్యపుస్తకాలు ఎమ్మార్సీకి వచ్చాయన్నారు. వీటిని ఆయా పాఠశాలలకు పంపుతామన్నారు. సోమవారం 8,9,10వ తరగతుల పుస్తకాలు రానున్నట్టు చెప్పారు. 2024-25 విద్యాసంవత్సరంలో సీబీఎస్ఈ సిలబస్కు పట్టణంలోని గుట్టకిందపల్లి మోడల్స్కూల్కు, మండలంలోని మోటుమర్ల వద్దగల కేజీబీవీకి అనమతులు వచ్చినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa