ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో రెండు రోజులు పాటు హర్యానా, చండీగఢ్ రాష్ట్రాలకు చెందిన సత్యసాయి భక్తులు పర్తి యాత్ర నిర్వహించనున్నారు. 12, 13 వ తేదీలలో ప్రశాంతి నిలయంలో జరిగే ప్రతి యాత్రకు రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఇప్పటికే పుట్టపర్తికి విచ్చేశారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ సభ మందిరంలో రెండు రోజులు పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa