ప్రజల సమస్యలను శ్రద్ధతో సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక "మీకోసం" నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 179 అర్జీలు జిల్లా యంత్రాంగం స్వీకరించిందన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, డిఆర్ఓ జె. ఉదయ భాస్కరరావు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa