ప్రధాని మోదీ పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో దేశంలోనే తొలి హైడ్రోజన్ క్రూయిజ్ను నడపనున్నారు. ఈ క్రూయిజ్ ఆదివారం అర్థరాత్రి వారణాసికి చేరుకుంది. మొదట ఈ హైడ్రోజన్ క్రూయిజ్ను నమో ఘాట్కు తీసుకువచ్చి, తరువాత రామ్నగర్లోని మల్టీమోడల్ టెర్మినల్కు తరలించారు. ఈ క్రూయిజ్ కొచ్చిలోని షిప్యార్డ్లో అనేక సౌకర్యాలతో నిర్మితమయ్యింది. ఈ క్రూయిజ్లో 50 మంది ప్రయాణికులు కూర్చునేందుకు అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa