ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈనెల 28 వరకు కొనసాగనున్న జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 22, 2024, 10:24 PM

ఈనెల 18 నుంచి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది. జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా సభ్యత్వంతో పాటు రూ.50 వేలు ప్రమాద బీమా కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని జనసేన నేతలు, వీర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పార్టీ అధిష్టానం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa