ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరంలో కీలక నిర్మాణం.. మళ్లీ ఆ సంస్థకే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 06:10 PM

AP: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టులో కీలకంగా మారిన డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులను మేఘా ఇనఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ కే అప్పగించాలని నిర్ణయించింది. 2014-2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం నిర్మాణ పనులను నవయుగ, ట్రాన్స్‌ ట్రాయ్‌ కంపెనీలు చేశాయి. అయితే 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక మేఘా సంస్థ తక్కువ మొత్తానికి కోట్‌ చేసిందని చెబుతూ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్ప‌గించిన విష‌యం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa