ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ రైల్వేస్టేషన్ లో ఉద్రిక్తత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 09:04 PM

రైల్వేస్టేషన్ లోకి వామపక్ష పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతలు దూసుకెళ్లారు. హోదా, విభజన హామీలు ఇవ్వాలని నినాదాలు చేస్తూ 1వ నంబర్ ప్లాట్ ఫామ్ మీదకి వస్తున్న నవజీవన్ ట్రైన్ కి అడ్డుగా నిలబడ్డారు. ట్రాక్ మీద మహిళా కాంగ్రెస్, వామపక్ష మహిళ నేతలు నిలబడ్డారు. హోదా కోసం ప్రాణాలు అయినా అర్పిస్తాం అంటూ ట్రాక్ మీదే నిలబడి నినాదాలు చేశారు. మహిళా నేతల నిరసన తో ట్రైన్ ని అధికారులు నిలిపివేశారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa