భారత్ లో ఒకే సమయంలో రెండు జిల్లాల్లో రైలు ఆగే ఏకైక రైల్వే స్టేషన్ యూపీలోని కంచౌసి రైల్వే స్టేషన్. ఇక్కడ రైలు ఆగినప్పుడు సగ భాగం కాన్పూర్ దేహత్ జిల్లాలో, మిగిలిన సగం ఔరయా జిల్లాలో విస్తరించి ఉంటుంది.
ఈ స్టేషన్ ప్లాట్ఫారమ్ ఔరయా జిల్లాలోకి, స్టేషన్ కార్యాలయం కాన్పూర్ దేహత్ జిల్లా పరిధిలోకి వస్తుంది. దీంతో ఇక్కడ రైలు ఎక్కేవారు ఒక జిల్లాలో టికెట్ తీసుకొని, మరో జిల్లాలో రైలు ఎక్కినట్లు అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa