సీఎం చంద్రబాబుతో ఇవాళ టీటీడీ అధికారులు సమావేశం కానున్నారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు.
రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. అలాగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎంను టీటీడీ ఆహ్వానించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa