పెద్దపప్పూరు మండలం కుమ్మెత గ్రామంలోని చౌడేశ్వరి దేవి ఆలయంలో సోమవారం జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక జాతీయ కార్యదర్శి రుషింగప్ప హాజరయ్యారు.
ఈ సందర్భంగా రుషింగప్ప మాట్లాడుతూ.. నేతన్న నేస్తం పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈనెల ఆఖరిలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద నేతన్నలతో కలిసి ధర్నా చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa