హిందూ మతంలో నరక చతుర్దశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి యముడిని పూజించాలని నమ్మకం. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి యమరాజును పూజించిన ఏ భక్తుడైనా నరకానికి వెళ్లకుండా రక్షించబడి స్వర్గప్రాప్తి పొందుతారని చెబుతారు. అలాగే సాయంత్రం వేళ యమ పూజ చేయడం వల్ల అకాల మృత్యుభయం ఉండదని పండితులు చెబుతున్నారు. దీనితో పాటు కుటుంబంలో మంచి ఆరోగ్యం.. ఆనందం, శ్రేయస్సు, దీవెనలు లభిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa