ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్యే కోండ్రు మురళి మోహన్ పేర్కోన్నారు. ఈ మేరకు శుక్రవారం రాజాంలో రాజాం నుండి బలిజిపేటకు వెళ్లే నూతన బస్సును ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోండ్రు మాట్లాడుతూ.. త్వరలో కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుందన్నారు. దీని కోసం మహిళలు ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా బస్సుల సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa