ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 7 ఫిర్యాదులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 06:07 PM

రేపల్లె రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 7 ఫిర్యాదులు అందినట్లు ఆర్డిఓ రామలక్ష్మి తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించామన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa