భారత్, ఇంగ్లాండ్ మధ్య రేపు రెండో వన్డే జరగనుంది. ఒడిశా కటక్లోని బారాబతి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్కు విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. మోకాలి నొప్పి వల్ల కోహ్లీ మొదటి మ్యాచ్ ఆడలేదు.
అయితే రెండో వన్డేలో విరాట్ కోహ్లీ తిరిగి వస్తే, ఎవరో ఒకరు బయటకు వెళ్లాల్సిందే. ఈ క్రమంలో మొదటి వన్డేలో అంతగా రాణించని యశస్వీ జైస్వాల్ను తప్పించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa