ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2019, 12:19 PM

ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇవాళ టీడీపీలో చేరారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే  కర్రి సీతారాం, మాడుగుల మాజీ ఎమ్మెల్యే పూడి మంగపతిరావులు.. ఇవాళ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కర్రి సీతారాం, పూడి మంగపతిరావులను మంత్రులు గంటా శ్రీనివాసరావు, పితాని సత్యనారాయణలు వెంటబెట్టుకొచ్చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలైన కర్రి సీతారాం.. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa