ఆర్బీఐ) బుధవారం రోజున కీలక ప్రకటన చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) త్వరలో రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లు ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రానున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఉన్న నోట్లు మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకంతోనే ప్రచారంలో ఉన్నాయి.ఆయన స్థానంలో సంజయ్ మల్హోత్రా గతేడాది డిసెంబర్లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మహాత్మ గాంధీ సిరీస్లో కొత్త రూ.50 నోట్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ బుధవారం తెలిపింది.
![]() |
![]() |