ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ మోహన్ రెడ్డి కీ మరో షాక్.

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2025, 02:39 PM

    డిల్లీ: జగన్ కు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యకు ప్రతిపక్ష నేత హోదా రాదని ఏపీ స్పీకర్. అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.డిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు...18 మంది ఎమ్మెల్యేలు ఉంటే గానీ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే వీలు లేదన్నారు.స్పీకర్ గా తనకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోలేనన్నారు. అసెంబ్లీ, నియమాలు, నిబంధనలు జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి వారి నియోజకవర్గాలకు సంబంధించిన సమసల్యపై చర్చించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com