ప్రాణదాత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏపీఈఈ యూనియన్ (1104) 75వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సమస్త వారు పదవ తరగతి విద్యార్థులకు శుక్రవారం పరీక్షా వస్తువులు పంపిణీ చేశారు. మండలంలోని కొండాపురం, తాళ్ల ప్రొద్దుటూరు, దత్తాపురం జడ్పి హై స్కూల్ లలో పదవ తరగతి చదువుతున్న 250 మంది విద్యార్థులకు పరిక్షా వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఈఈ యూనియన్ నాయకులు, ప్రాణదాత సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa