అనంతపురం నియోజకవర్గం పరిధిలో ఇళ్లులేని వారికి త్వరలో ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక 39వ డివిజనలో గురువారం మీ ఇంటికి - మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని నిర్వహిం చారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధి దీపాలు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, నాయకులు చేపల హరి, నగేష్నాయుడు, జయరాం, లక్ష్మీనారాయణ, బాలాంజి నేయులు, పోతుల లక్ష్మీనరసింహులు, కడియాల కొండన్న, పరమేశ్వరన, పీఎల్ఎనమూర్తి, రాజారావు, లక్ష్మీనరసింహ, సంగా తేజస్విని, సరళ, నెట్టెం బాలకృష్ణ, ఇస్మాయిల్, ఓంకార్రెడ్డి, గోపాల్ గౌడ్, మారుతీనాయుడు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa