ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయండి"

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2025, 04:45 PM

పీలేరు ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులు నత్త నడకన సాగుతున్న నేపథ్యంలో కనీసం అండర్ పాస్ రోడ్డు పనులు పూర్తి చేసి దుమ్ము ధూళి నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజాసంఘాల నేతలు అధికారులను కోరారు. గతంలో ఎన్నో వినతి పత్రాలు సమర్పించినా ఫలితం శూన్యమన్నారు. మంగళవారం పీలేరు అంబేద్కర్ కూడలిలో అఖిలపక్షం ఆధ్వర్యంలో అండర్ పాస్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని నిరసన చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa