ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెనాలి నుండి రేపల్లెకు డబల్ రైల్వే: ఎంపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2025, 02:17 PM

బాపట్లలో శనివారం పట్టభద్రులతో ఎంపి తెన్నేటి కృష్ణ ప్రసాద్ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ విజయవాడ నుండి గూడూరుకు 4వ రైల్వే లైన్ కూడా త్వరలో రాబోతుందన్నారు.
తెనాలి నుండి రేపల్లెకు డబల్ రైల్వే రాబోతుందన్నారు. ఇవన్నీ మనకు వస్తున్నాయంటే డబల్ ఇంజన్ సర్కార్ ఉండడం వల్లే అని అన్నారు. అలాగే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటికి ఓటు వేసి గెలిపించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa