పెనుకొండ పట్టణంలోని భోగ సముద్రం చెరువులో మహా కుంభమేళా నుంచి తీసుకొచ్చిన జలాలను ఆదివారం మంత్రి సవిత చెరువులో కలిపారు. ఈ సందర్బంగా జలాలను కళశాలతో చెరువు వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతరం.
వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య మంత్రి సవిత జలాలను చెరువులో కలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహా కుంభమేళాకు వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం కార్యక్రమాన్ని చేపట్టడం హర్షనీయమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa