ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పి-4 సర్వే నిర్వహించిన మండల అధికారి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 12:30 PM

చిలమత్తూరు మండలంలోని మోరంపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌస్ హోల్డ్ జియో టాగింగ్ పి -4 సర్వే ను సోమవారం చిలమత్తూరు మండల అభివృద్ధి.
అధికారి రమణమూర్తి ఆదేశాల మేరకు కోడూరు పంచాయతీ పరిధిలోని మోరంపల్లి గ్రామంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ కె. రాజేశ్వరి ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళి మరియు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com