ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధుల విధి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 12:33 PM

సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధుల విధి అని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడ మంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన వారి సమస్యలకు మంత్రి పరిష్కార మార్గం చూపించారు. సామాన్యుల సమస్యలను పరిష్కరించడమే ప్రజా ప్రతినిధుల విధి అని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa