ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ వారసులను ప్రజలే నిర్ణయిస్తారు: లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 03:14 PM

 యువగళం పాదయాత్ర తన ఆలోచన ధోరణిని సమూలంగా మార్చేసిందని మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో నడిచి, ప్రజలతో మాట్లాడటం ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకున్నానని అన్నారు. తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా చేసినా తనకు తాను ఒక టీడీపీ కార్యకర్తగానే భావిస్తానన్నారు. తమ నాయకుడు ఎవరనేది, రాజకీయ వారసులెవరనేదీ ప్రజలే నిర్ణయిస్తారని, చంద్రబాబు కాదని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa