ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10వ తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచితం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 04:13 PM

10వ తరగతి విద్యార్థులకు 17వ తేదీ నుండి పరీక్షలు నిర్వహించనున్న కారణంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించనుంది. మార్చి నెల 17వ తేదీ నుండి 31వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బస్సు పాసులు లేకున్నా వారిని బస్సులలో ప్రయాణించేందుకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa