బోగోలు మండలం కొండ బిట్రగుంట లో కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఈరోజు రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, పలువురు కూటమి ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకొనున్నారు. ఈ ఉత్సవాలకు చుట్టుపక్కల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు.
![]() |
![]() |