ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వెళుతోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిన్నమండెం మండలం.
బోరెడ్డి గారి పల్లెలో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతోందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa