ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వల్లభనేని వంశీని సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 20, 2025, 02:21 PM

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సీఐడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. ఈమేరకు విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసులో వంశీని ఏ-71 గా పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా, కోర్టు ఆదేశాలతో వల్లభనేని వంశీని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa