ట్రెండింగ్
Epaper    English    தமிழ்

IPL 2025: రేపే తొలి పోరు.. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 21, 2025, 08:53 PM

ఐపీఎల్ 2025 తొలి పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెర్స్ వేదికగా మార్చి 22, సా. 7.30 గంటలకు IPL 18వ సీజన్ మొదటి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ పూర్తిచేసుకుని సిద్ధంగా ఉన్నాయి. కేకేఆర్ హోమ్ గ్రౌండ్‌లో ఆడే ఈ తొలి మ్యాచ్‌లో నెగ్గి శుభారంభం చేసేందుకు సన్నద్ధమైంది. RCB కూడా KKRకు గట్టి పోటీ ఇచ్చి గెలుపొందేందుకు రెడీ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa