ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పించుకోకూడదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 03:15 PM

పులివెందుల మండల రెవెన్యూ కార్యాలయానికి వారి వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలను కార్యాలయం చుట్టూ తిప్పకూడదని తహశీల్దార్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు.
సోమవారం గ్రీవెన్స్ నిర్వహణలో భాగంగా ప్రజలు తహశీల్దార్ కు తమ  సమస్యలపై ప్రజలు వినతి పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలకు సంబంధించిన ఆయా అధికారులు తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa