ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారం పాండు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 24, 2025, 04:32 PM

టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి సోమవారం కమలాపురం మండల పరిధిలోని ఎల్లారెడ్డి పల్లె పంచాయతీ గుట్ట కింద అప్పాయపల్లె గ్రామంలో సోమవారం పారం పాండు పనులను ప్రారంభించారు. కమలాపురం మండల వ్యాప్తంగా 51 పారం పాండులు మంజూరైనట్లు తెలిపారు. డ్వామా పిడి ఆదిశేష రెడ్డి, ఎంపీడీవో జ్యోతి, ఏపీడి సోమశేఖర్ రెడ్డి, ఏపీవో పార్థసారథి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa