ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలపై ఒక్క పైసా కూడా భారం వేయం: మంత్రి నారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 25, 2025, 02:44 PM

ప్రజలపై ఒక్క పైసా భారం వేయకుండానే రాజధాని అమరావతి నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో మంగళవారం మంత్రి పర్యటించారు. అక్కడ నిర్మాణంలో ఉన్ ప్రభుత్వ భవనాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక భవనాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణాలు తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నిర్మాణాల కోసం ప్రజలపై ఎటువంటి భారం పడకుండా చూస్తామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com