బియ్యం కార్డులకు కేటాయించిన ఈ కేవైసీ గడువును పొడిగించాలని ధర్మవరం ఆర్డీవో మహేశ్ కు సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు.
ఈ నెల 30వ తేదీ ఆఖరు అని ప్రకటించారని కొన్ని కారణాల వలన ఇప్పటికీ చాలామంది ఈ కేవైసీ చేయించుకోకపోవడంతో గడువు పొడిగించాలని కోరినట్లు సీపీఎం నాయకుడు సీహెచ్ బాషా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa