గజపతినగరంలోని మదీనా మసీదు లో రంజాన్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు నిర్వహించి ప్రార్థనలు జరిపారు. మత గురువు ఖలీమ్ రజా రంజాన్ ప్రాముఖ్యతను వివరించారు. ముస్లిం నేతలు ఎస్ ఏ షరీఫ్, ఎస్ బాబామియా, బాబూలాల్, ప్యారులాల్ సుభాని రహీం తుల్లా తదితరులు పాల్గొన్నారు. గంచాడ మండల కేంద్రంలోని మసీదు వద్ద ముస్లింలు ప్రార్థనలు జరిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa