ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగ్రదాడి.. జనసేన ఆధ్వర్యాన 3 రోజులు సంతాపదినాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 23, 2025, 12:53 PM

 పహల్గామ్‌లో ఉగ్రదాడి ఘటనను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించాలని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. కార్యాలయాలపై పార్టీ జెండాను ఇవాళ అవతనం చేస్తూ సగం వరకు దించి ఉంచాలన్నారు. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించాలని ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా మానవహారాలు నిర్వహించి, ఉగ్రదాడిని ఖండించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa