ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై సన్నాహక సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 06:57 PM

అమరావతికి ప్రధానిమోదీ పర్యటనను విజయవంతం చేయాలని రేపల్లె టీడీపీ కార్యాలయంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులుగా ఆంధ్రప్రదేశ్ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ కేకే చౌదరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ప్రధాని  పర్యటనను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa