ఇడుపులపాయ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ నుంచి కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులర్పించారు. మరికాసేపట్లో జగన్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే 9 లోక్సభ అభ్యర్థులను ప్రకటించిన జగన్ మరికాసేపట్లో 16 లోక్సభ, 175 అసెంబ్లిd అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa