ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీతో అజిత్‌ డోభాల్‌ భేటీ

national |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 11:17 AM

ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ భేటీ అయ్యారు. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత పరిస్థితులపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. కాగా నిన్న అర్ధరాత్రి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. పహల్‌గామ్ ఉగ్రదాడి బాధితులు కూడా న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు.పహల్గాం ఉగ్రదాడికి పాల్పడి తప్పిదం చేసినవారికి, ఘోర కుట్రలో భాగస్వాములైన వారికి కనీవినీ ఎరగని చావుదెబ్బ తప్పదని హెచ్చరించిన భారత ప్రధాని నరేంద్రమోదీ.. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకునేలా కనిపిస్తున్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa