గడిచిన 48 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టులను అంతం చేసినట్లు ఆర్మీ మేజర్ జనరల్ ధనంజయ్, కశ్మీర్ IGP వీకే బిర్డీలు తాజాగా వెల్లడించారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో టెర్రరిస్టుల వివరాలను వెల్లడించారు. జమ్మూకశ్మీర్లోని కేలార్, ట్రాల్ ప్రాంతాల్లో 2 ఆపరేషన్లు విజయవంతంగా చేపట్టామని, ఈ ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకడైన షహీద్ కుత్తే గతంలో రెండు ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని పేర్కొన్నారు. టెర్రరిజాన్ని అంతంచేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa